Sunday 17 November 2013

డా తలతోటి పృథ్వి రాజ్ గారికి ప్రతిభా పురస్కారం

ఈ రోజు విజయనగరంలో సాహితీ సమావేశం నిర్వహించబడింది . డా తలతోటి పృథ్వి రాజ్ గారికి ప్రతిభా పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది



Saturday 10 September 2011

అవార్డులు,సత్కారాలు,సన్మానాలు

పి.లక్ష్మణ్ రావ్ అతిస్వల్ప కాలంలోనే తన రచనలద్వార సాహితీ లోకంలో మంచి గుర్తింపును   పొందాడనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకి లభించిన 11  అవార్డులు సత్కారాలు,సన్మానాలను బట్టి  అర్థమౌతుంది. ఇటువంటివి   మరెన్నో సన్మానాలు తాను పొంది మరిన్ని ఉత్తమ  రచనలను చెయ్యాలని మనందరం ఆశిద్దాం!























ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు

ఆగష్టు 13,14,15 తేదీలలో , కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో  విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు విజయనగరం నుంచి కవులు,కవయిత్రులు,రచయితలు,రచయిత్రులు తరలివచ్చారు. వీరందరినీ నడిపించడంలో నాయకత్వ భాద్యతను తీసుకున్నారు పి.లక్ష్మణ్ రావ్. రాష్ట్రం  నలుమూలలా ఇటువంటి సభలు ఎప్పుడు జరిగినా హాజరవడం సాహిత్యంపట్ల లక్ష్మణ్ రావ్ కి ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. సాహిత్యంలో తాను ఎప్పుడూ UP DATE గా ఉండాలనే ఆతని కాంక్ష వ్యక్తమౌతుంది.